Tag: Pakistan
-

Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?
Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్లోని భారత్కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.…
-

Operation Mahadev : ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్..! పహల్గాం ఉగ్రవాదులు ఎన్ కౌంటర్…
ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం అయ్యింది. ఇవాళ ఉదయం భారత ఆర్మీ.. “ఆపరేషన్ మహాదేవ్ ” లో భాగంగా జమ్ము కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. శ్రీనగర్ నగరంలోని హర్వాన్…
-

Xi Jinping : చైనాపై పహల్గమ్ ఎఫెక్ట్..! జిన్ పింగ్ పై చైనా సైన్యం తిరుగుబాటు…?
చైనా… (China) భారత్ (India) పొరుగు దేశం చైనాలో ఏం జరుగుతుంది అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. సైనిక తిరుగుబాటు (A military coup) జరిగిందా… జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారు అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు. తాజాగా చైనాలో సైన్యం తిరుగుబాటుకు సిద్దం అయ్యిందని.. దీంతో జిన్పింగ్ (Xi Jinping) గృహ నిర్బంధంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా చైనాలో సైన్యం తిరుగుబాటుకు…
-

Bhaiya Sunny Yadav : సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ … ఆ నెల రోజులు ఎక్కడున్నాడు..?
Simhachalam : గత కొన్ని రోజులుగా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రముఖ యూట్యూబర్ (YouTuber) భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది అనే చెప్పాలి. తాజాగా అతడు ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల రోజుల కిందట చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ యాదవ్.. లేటెస్ట్గా “నేనొచ్చేశా” అంటూ ఇన్స్టాలో పోస్టు పెట్టాడు. అంతకుముందు పాకిస్తాన్కు వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో…
-

Pakistan Drought : పాక్ లో కరువు తాండవం… POK ఇస్తేనే నీళ్లు… లేదంటే చావండి…
పాకిస్థాన్ (Pakistan) లో ప్రస్తుతం కరువు దిశగా అడుగులు పడుతున్నాయి. సింధు నదీ జలాల రద్దుతో పాక్ లో ఇప్పుడు కరువు తాండవం చేస్తుంది. భారత్ – పాక్ (India – Pakistan) మధ్య దౌద్యపరమైన సంబంధాలు (Diplomatic relations) తెగిపోవడంతో పాక్ కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. సింధు జలాల ఒప్పందం… సింధు జలాల (Indus waters) ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ (India) తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.…