Tag: Modi
-

Ayodhya : అయోధ్యలో మరో కీలక ఘట్టం.. పూర్తిగా నిర్మాణం అయిన రాములోరి ఆలయం..!
అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు. ఇక విషయంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో పవిత్ర ఘట్టానికి వేళయింది. ఈరోజు ప్రధానిమోదీ రామమందిరం ధ్వజారోహణం చేయను్నారు. అంతేకాదు దనిపై జెండాను ఎగురవేయనున్నారు. ఆలయ ప్రధాన నిర్మాణ పనులు పూర్తికి చిహ్నంగా దీనిని నిర్వహించనున్నారు. ఇదొక చారిత్రిక మైలురాయని అభివర్ణిస్తున్నారు. ఈ…
-

Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాలుగు వరుస ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. తొలిసారిగా విజయ తీరాలకు చేరుతున్నాడు. పట్టుదలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే… వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం యూసుఫ్గూడ హైదరాబాద్.…
-

Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!
బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బ్టటి ఎన్డీయే భారీ ఆధిక్యంలో ఉంది. బిహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదుకాగా.. ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే, దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. అంతకు మించి ఎన్డీయే కూటమి విజయం అందుకునే దిశగా సాగుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల…
-

Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?
Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్లోని భారత్కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.…
-

Vijay Thalapathy : మధురై ఈస్ట్ నుంచే విజయ్ పోటీ ఎందుకు..? అసలు కథ ఇదే..!
మధురై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలకు పైగా టైం ఉంది. దీంతో తమిళనాడులో అందరి కంటే ముందుగానే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు అనే చెప్పాలి. తమిళనాడులో ఉన్న ద్రవిడ పార్టీలకు ఏ మాత్రం స్కొప్ ఇవ్వకుండా.. తన స్టైల్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. నాన్ దా సింగం అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. ఇక తమిళగ వెట్రి కజగం పార్టీ (Tamil…
-

Rahul Gandhi : నిజంగా బీజేపీ EC తో కుమ్మక్కైందా..?
బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టులకు (Voter lists) సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాను…
-

Operation Mahadev : ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్..! పహల్గాం ఉగ్రవాదులు ఎన్ కౌంటర్…
ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం అయ్యింది. ఇవాళ ఉదయం భారత ఆర్మీ.. “ఆపరేషన్ మహాదేవ్ ” లో భాగంగా జమ్ము కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. శ్రీనగర్ నగరంలోని హర్వాన్…
-

Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్ ఇదేనా..?
వైస్ ప్రెసిడెంట్ గా చిరు..? మెగా ఫ్యామిలీ కి కేంద్రం బంపర్ ఆఫర్.. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగా స్టార్.. భారత దేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి నెక్స్ట్ ఉప రాష్ట్రపతిగా చిరు నేనా..? భారత ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad) తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా (resignation)…
-

Pakistan Drought : పాక్ లో కరువు తాండవం… POK ఇస్తేనే నీళ్లు… లేదంటే చావండి…
పాకిస్థాన్ (Pakistan) లో ప్రస్తుతం కరువు దిశగా అడుగులు పడుతున్నాయి. సింధు నదీ జలాల రద్దుతో పాక్ లో ఇప్పుడు కరువు తాండవం చేస్తుంది. భారత్ – పాక్ (India – Pakistan) మధ్య దౌద్యపరమైన సంబంధాలు (Diplomatic relations) తెగిపోవడంతో పాక్ కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. సింధు జలాల ఒప్పందం… సింధు జలాల (Indus waters) ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ (India) తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.…
-

Indian Economy : జపాన్ ను వెనక్కి నెట్టిన ఇండియా… అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సత్తా..!
భారతదేశం తన సత్తా మరోమారు చాటింది. ప్రపంచంలోని అగ్ర దేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాలలోనూ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది. 4ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటివరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ ను వెనక్కి నెట్టి…