Tag: landslides

  • Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

    Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

    నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో రోప్ వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు విరిగిపడడం వారంలో రెండవ సారి. ఇక విషయంలోకి వెళ్తే… ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కుంభవృష్టిని కురుపించాయి. భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది…

  • Pushkar Singh Dhami : దేవభూమిలో ప్రకృతి విలయం.. ముస్సోరిలో చిక్కుకున్న 2500 మంది పర్యాటకులు

    Pushkar Singh Dhami : దేవభూమిలో ప్రకృతి విలయం.. ముస్సోరిలో చిక్కుకున్న 2500 మంది పర్యాటకులు

    హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు, కుంభవృష్టులు అతలాకుతలం చేస్తున్నాయి. డెహ్రాడూన్‌లో కుంభవృష్టి కారణంగా 13 మంది మరణించిన ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవకముందే ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మరో పెను విపత్తు సంభవించింది. నందా నగర్‌లో కురిసిన కుంభవృష్టికి ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టం కాగా, ఐదుగురి ఆచూకీ గల్లంతైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెప్టెంబర్ 20 వరకు డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.…

  • Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ క్లౌడ్ బరస్ట్..

    Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ క్లౌడ్ బరస్ట్..

    భూతల స్వర్గం.. జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితమే కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకోని.. దాదాపు 60 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాధం నుంచి తేలుకోకముందే తాజాగా మరో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరికొందరు గాయపడినట్లు వెల్లడించారు. ఈ అనూహ్య ఘటన రాత్రిపూట సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రక్షణ చర్యలు చేపట్టడం…

  • Kedarnath Yatra | కేదార్ నాథ్ లో ఆకస్మిక వరదలు.. గౌరీ కుండ్ లో విరిగిపడ్డ కొండచరియలు

    Kedarnath Yatra | కేదార్ నాథ్ లో ఆకస్మిక వరదలు.. గౌరీ కుండ్ లో విరిగిపడ్డ కొండచరియలు

    Kedarnath Yatra | ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (flash floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (landslides) విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంల్లో ప్రముఖ ఆధ్యాధ్మిక ప్రదేశం కేధార్ నాథ్ మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో చోటా ఛార్ ర్ధామ్ యాత్రలో భాగంగా కేధార్నాథ్ ఆయలం మూడోవది. తాజగా ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముచ్చెత్తాయి. దీంతో కేధార్నాథ్ లో ఆకస్మిక వరదలు (flash floods)…

  • Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి

    Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి

    భూతల స్వర్గం అయిన జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా (Poonch District) లో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ భారీ వరదలకు కొండచరియలు విరిగిపడినగ ఘటనలు చాలా…

  • Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    దేవభూమి (Devbhoomi) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్ (Haridwar), రుషికేశ్ (Rishikesh), శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్,…

  • Cloudburst in Kullu : మనాలిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం… 50 మందికి పైగా మృతి..?

    Cloudburst in Kullu : మనాలిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం… 50 మందికి పైగా మృతి..?

    హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.. ఎత్తైన హిమాలయ పర్వతాలు (Himalayan Mountains), దట్టమైన అడవులు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన నదులు.. కాశ్మీర్ తర్వాత ప్రకృతి ప్రేమికులకు మరో స్వర్గధామం.. కానీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి అలా లేదు. శ్వేత వర్ణ పర్వతాలు… ఎప్పుడు తోజోమానం గా వెలిగే వెండి కొండల మధ్య ఉన్న రాష్ట్రం ప్రస్తుతం వరదలతో విల విల లాడుతుంది. భారీ వర్షాలకు, వరదలకు కులు మనాలి చిగురుటాకులా…

  • Floods : ఈశాన్యంలో జలప్రళయం… భారీ వర్షంతో 132 ఏళ్ల రికార్డు బ్రేక్

    Floods : ఈశాన్యంలో జలప్రళయం… భారీ వర్షంతో 132 ఏళ్ల రికార్డు బ్రేక్

    గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు ( Heavy rains) అక్కడి ప్రజలను బయం బ్రాంతులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాలకు అస్సాంలో భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఈశాన్య భారతదేశం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి 24 గంటల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. Read Also : Cricketer Retirement : క్రికెట్ ఫ్యాన్స్ కి హాట్ బ్రేకింగ్ న్యూస్… ఇద్దరు…