Oil kumar : 30 ఏళ్లుగా జ్యూస్ లాగా.. ఇంజిన్ ఆయిల్ తాగుతున్న ఆయిల్ కుమార్

కర్ణాటకలో వింత ఘటన.. 3 దశాబ్దాలుగా ఇంజన్ ఆయిల్ తాగుతున్న కుమార్.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ కాదు.. ఇంజన్ ఆయిల్.. తన ఇందనం.. 33 ఏళ్లుగా కాలిపోయిన ఇంజన్ ఆయిలే.. తన ఆహారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, రోజంతా ఆయిలే ఆహారం.. రోజుకు…

Read More

Chandrababu Naiduసంపన్న సీఎంగా చంద్రబాబు.. పేద సీఎం గా మమత..!

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 30 మంది ముఖ్యమంత్రుల…

Read More

Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం

గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More

Dharmasthala : ధర్మస్థలి లో శవాల వెలికితీత.. కుప్పలు కుప్పలుగా పుర్రెలు, ఎముకలు

ధర్మస్థలి కేసులో 15 శవాల గుర్తింపు.. ధర్మస్థలి లో బయటపడుతున్న శవాలు ఏ క్షణమైనా ధర్మస్థలి శవాల వెలికితీత ధర్మస్థలిలో నిగూఢంగా.. నిర్జీవ శవాలు దాదాపు మూడు దశాబ్దాలుగా మట్టిలో కూరుకుపోయి, కూలిపోయిన బాడీలు రోజు రోజుకు వీడుతున్న ధర్మస్థల గుట్టు…

Read More

Dharmasthala : ధర్మస్థలలో 15 శవాల గుర్తింపు…

కర్ణాటకలోని (Karnataka) ధర్మస్థలలో (Dharmasthala) మిస్టరీ హత్యలు (Mystery Murders) జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సిట్ (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 1998-2014 వరకు వందలాది మంది మహిళలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చివేశారని మాజీ శానిటేషన్…

Read More

Sex Workers : Sex పై సంచలన సర్వే… తెలుగు రాష్ట్రాలే టాప్…?

ఈ భూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ది అగ్రస్థానం. ఇందులో భారత్ పొరుగు దేశం అయిన చైనాను సైతం దాటింది. కానీ అధిక జనాభాతో పాటు దేశంలో HIV బాధితులు సంఖ్య సైతం అంతకు అంతకు పెరిగిపోతున్నారు.…

Read More