Pulwama Attack : పుల్వామా ఎటాక్ కి ఏడేళ్లు పూర్తి..! అమరులను తలుచుకుంటున్న భారత్..

తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబడి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. సరిగ్గా ఏడేళ్ల కిందట జరిగిన ఆ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి…

Read More