Tag: Gujarath
-

PM Modi : 1947 లోనే సర్దార్ మాట నెహ్రు వినుంటే.. ఇప్పుడు ఇంత జరిగేది కాదు
ప్రస్తుతం భారత దేశం ఇలా ఉంది అంటే… అప్పుడు దేశం కోసం పోరాటం చేసిన యోధుల కృషే అనే చెప్పాలి. ఇదే విషయాన్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశం ఇలా ఎందుకు ఉంది అంటే… అది కూడా అప్పుడు వాళ్లు చేసిన తప్పిదాలే అని చెప్పాలి. అవును… ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశం కోసం కల్మషం లేని పోరాటం చేసిన యోధులు నూటికో.. కోటికో ఒక్కరు ఉంటారు. అందులో…