Tag: floods

  • AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

    AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

    తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌‌లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌ను తాకిన ‘మొంథా’ తుఫాను…

  • Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు

    Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు

    ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో చమోలీ జిల్లా నందానగర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ భారీ వదలకు నందానగర్ లో 10 మంది గల్లంతయ్యారు. దాంతో పాటూ చాలా ఇళ్ళు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. దాదాపు ఆరు భవనాలు శిథిలావస్థకు…

  • Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం

    Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం

    హిమాచల్ ప్ర‌దేశ్‌ పై మ‌ళ్లీ ప్ర‌కృతి ప్ర‌కోపాన్ని చూపించింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌రద‌ల వ‌ల్ల కిరాట్పూర్‌-మ‌నాలీ జాతీయ హైవేపై న‌ష్టం జ‌రిగింది. దీంతో మండీ, మ‌నాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల .. బియాస్ న‌ది ఉగ్రరూరపం దాల్చింది. దాని ఉప న‌దులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. జాతీయ ర‌హ‌దారి ప‌లు ప్ర‌దేశాల్లో బ్లాక్ అయ్యింది. దీంతో…

  • Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై

    Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై

    మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…

  • Cloudburst | జమ్ము కశ్మీర్‌లోని మాచైల్‌ మాతా యాత్రలో క్లౌడ్‌బరస్ట్‌.. 12 మంది భక్తులు మృతి

    Cloudburst | జమ్ము కశ్మీర్‌లోని మాచైల్‌ మాతా యాత్రలో క్లౌడ్‌బరస్ట్‌.. 12 మంది భక్తులు మృతి

    భూ ప్రపంచం భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. కొన్ని రాష్ట్రాల్లో వరదల తో జల ప్రళయాని సృష్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్‌ (Jammu Kashmir)లో క్లౌడ్‌బరస్ట్‌ (Cloudburst) చోటు చేసుకుంది. దీంతో కిష్త్వార్‌ (Kishtwar)లోని చోసిటీ (Chashoti)లో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు 12 మంది భక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుని మరణించారు. కిష్త్వార్‌లోని హిమాలయ పుణ్యక్షేత్రం మాతా చండికి మచైల్ మాతా…

  • Singur Dam : డేంజర్ లో సింగూరు ప్రాజెక్టు ఏ క్షణామైనా కూలిపోవచ్చు…?

    Singur Dam : డేంజర్ లో సింగూరు ప్రాజెక్టు ఏ క్షణామైనా కూలిపోవచ్చు…?

    తెలంగాణలో విస్తారంగా వర్షాలు కుస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంన్నాయి. ఇక తెలంగాణలో ప్రధాన నది అయిన ముసీ నదికి భారీగా వరదు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పై ఉన్న ప్రధాన ఆయకట్లు అన్ని నిండు కుండాల తలపిస్తున్నాయి. ఇక తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కు భారీగా వదర పెట్టేత్తింది. దీంతో సింగూరు ప్రాజెక్టు కు జలకళ…

  • Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

    Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

    దేవ్ భూమి లో ప్రళయం.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ క్లౌడ్ బస్ట్ తో ధరాలి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క సారిగా ఎగువ నుంచి బండరాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్న గ్రామంపై పడటంతో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం.. శిథిలాల కింద పలువురు…

  • Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    మనాలిలో.. ఫ్లాష్ ప్లడ్స్.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కార‌ణంగా అక్కడ కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. పండో ఆన‌క‌ట్ట ద‌గ్గ‌ర కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చండీగ‌ఢ్‌, మనాలీ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్న‌ స‌మ‌యంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు…

  • Himachal Pradesh : హిమాచల్ లో భారీ వర్షాలు 51 మంది మృతి 25 మంది మిస్సింగ్

    Himachal Pradesh : హిమాచల్ లో భారీ వర్షాలు 51 మంది మృతి 25 మంది మిస్సింగ్

    హిమాలయపు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు (Landslide) విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది…

  • Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల…