Tag: central government

  • Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

    Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

    ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 15మంది పిల్లలు మరణించిన కేసులో పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.…

  • Dowry harassment : దేశంలో మ‌ళ్లీ పెరిగిపోయిన వ‌రక‌ట్నం వేధింపులు.. టాప్ లో ఆ రాష్ట్రాలే..!

    Dowry harassment : దేశంలో మ‌ళ్లీ పెరిగిపోయిన వ‌రక‌ట్నం వేధింపులు.. టాప్ లో ఆ రాష్ట్రాలే..!

    భార‌త దేశంలో.. పెళ్లిళ్ల‌కు చాలా ప్ర‌త్యేకమైన గుర్తింపు, గౌర‌వం ఉంది. గ‌తంలో పెళ్లి చేసుకోవాలంటే.. మ‌న పెద్ద వాళ్లు అటు ఏడు త‌రాలు, ఇటు ఏడు త‌రాలు చూసి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు మ‌నుషులు మారారు. పెళ్లి అంటే.. ప్ర‌స్తుతం ప్యాకేజీలా మారిపోయింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. పెళ్లి అంటే వ‌రుడిపై వ‌ధువు కాసుల వ‌ర్షం కురిపించాల్సిందే. తాజాగా.. పెళ్లి విష‌యంలో NCRB రిపోర్టులో షాకింగ్ నిజాలు బ‌ట్ట‌బయ‌లు అయ్యాయి. దేశంలో…

  • EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

    EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

    Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ లక్ష్యం కోసం తక్షణమే రూ. 2,000 కోట్లను ఖర్చు చేయనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. పీఎం…