Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో రోప్…

Read More

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి…

Read More

Cyclone Montha Effect : ఉప్పాడ తీరంలో బంగారం.. తుఫాన్ కు కొట్టుకొచ్చిన సముద్ర బంగారం..

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుతం తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే అనే ఒక రూమర్ కోస్తా తీర ప్రాంతాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుంది.…

Read More

AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.…

Read More

Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!

నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు…

Read More

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భార్య చికెన్‌ వండలేదని.. భర్త ఆత్మహత్య

మన దేశంలో సాంప్రదాయంగా కుటుంబ సంబంధాలు, మానవ బంధాలు ఎంతో బలంగా ఉండేవి. చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకుని పరిష్కరించుకునే సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది.. పరిస్థితులు మారాయి. క్లేశం – కోపం – ఆవేశం అనే త్రికోణంలో…

Read More

Chandrababu Naiduసంపన్న సీఎంగా చంద్రబాబు.. పేద సీఎం గా మమత..!

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 30 మంది ముఖ్యమంత్రుల…

Read More

Andhra Pradesh : అరేయ్ తమ్ముడు ఈ సారి రాఖీ కట్టలేనేమో.. కన్నీళు పెట్టిస్తున్న అక్క లేఖ

ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. చోటు చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ ఏపీనే కుదిపేస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తున్న అక్క లేఖ.. తమ్ముడికి రాఖీ కట్టలేనేమో అంటూ కుమిలిపోయి అక్క శ్రీ విద్యా..! అరేయ్ తమ్ముడు.. ఈసారి…

Read More

Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

అంతరిక్షం… (space) ప్రతి ఒక్కరు భూమిపై నుంచి నిత్యం చూస్తూనే ఉంటాం. నిజంగా చిన్న తనంలో అక్కడికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. వాస్తవానికి చెప్పాలంటే.. అంతరిక్షంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! ఇప్పటివరకు…

Read More

Encounter : మారేడు మిల్లి అడవుల్లో బారీ ఎన్ కౌంటర్… ముగ్గురు మావోలు మృతి

MareduMilli : అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Seetharama Raju Dist ) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు…

Read More